Saturday, April 21, 2012

రాజగురువు - 1954


( విడుదల తేది: 27.08.1954 - శుక్రవారం )
నిర్మాత: వి. ఎల్. సరసు
సంగీతం: కె. ఎస్. దండాయుదపాణి పిళ్లై
గీత రచన: దేవులపల్లి
తారాగణం: శివాజీ గణేశన్, ఎస్.వి. రంగారావు, కృష్ణకుమారి,పి.కె. సరస్వతి, ముక్కామల

01. ఆ దైవము కరుణనిధి ఆతని సంసారంలో పేదలని రాజులని - ఎ.రత్నమాల
02. ఎవరోయి మీరు ఎవరోయి ఓహొ ఎవరోయి ఎలగనో - ఎ.రత్నమాల, వి.జె. వర్మ
03. ఏపాపమెరుగని చిన్నారి ఇలా ఏల పాలైపోనా స్వార్దపరుల - వి.జె. వర్మ
04. ప్రేమవినా వరమేమి జగమున - ఘంటసాల,శూలమంగళ రాజ్యలక్ష్మి
05. మళయాన్మయ మణిదీపా మా కనుపాప .. మా మదిలో మసిలేవే - పి.లీల

                        - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. అందాల మనదేశము అందచందాల మనదేశము -
02. ఎందుకు జన్మ ఎత్తితవో సుంత ఎరుగక బ్రతుకు ఈడ్చేవా -
03. కొండపై జాబిలి కోన దిగి వచ్చెనోయి ఉండి ఉండి అది నాలో -
04. తడయక వచ్చారా మా యీ విడిదికి వచ్చారా -
05. మణిలేని మకుటానికి మహిమ లేదు మంచి గుణము లేని -



No comments:

Post a Comment